నూతన సంవత్సరం సందర్భంగా వస్త్రాలు పంపిణీ

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 02 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మోడల్ కాలనీ ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం లో పాస్టర్ టి జోసఫ్ నాయక్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా వస్త్రాలు పంపిణీ చేశారు . దేవుని ప్రేమ ఆయన కృప ఆయన కాపుదల ఈ సంవత్సరమంతా మనని లోక రక్షకుడు మన జీవితాన్ని వెలిగించాడు , ప్రజలను బలపరచడం జరిగింది . అలాగే క్రిస్మస్ పండుగను కూడా ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కేక్ కట్ చేసి వాగ్దానాలను అందించారు . సుమారుగా 36 మందికి పేద ప్రజలకు చీరలు పంచి ప్రేమ విందు ను చాలా చక్కగా సంఘస్తులు కలిసి జరుపుకోవటం జరిగినదని అన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking