చైనా స‌రిహ‌ద్దుల్లో ప్ర‌జ‌లు గ్రామాల‌ను ఖాళీ చేస్తోన్న వైనం

చైనా స‌రిహ‌ద్దుల్లో గ్రామాల‌ను అక్క‌డి ప్ర‌జ‌లు ఖాళీ చేస్తూ వేరే ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్తున్నారు. శాంతి మంత్రం జ‌పిస్తూ చైనా…

వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటానని ప్రకటించిన నాగార్జున

వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను తాను దత్తత తీసుకుంటున్నట్టు సినీ నటుడు నాగార్జున ప్రకటించారు. తాను హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో…

ఉప్పల్ భూముల వేలానికి భారీ స్పందన… చదరపు గజం రూ.1 లక్ష పైనే!

తెలంగాణలో మరోసారి ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నారు. గతంలో కోకాపేట వంటి ప్రాంతాల్లో వేలం వేసి భారీగా ఆదాయాన్ని ఆర్జించిన హైదరాబాద్…

ఎక్కడికెళ్లకుండానే బెంగళూరు డాక్టర్ కు ఒమిక్రాన్..

దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు 66 ఏళ్ల విదేశీయుడు కాగా.. మరొకరు 46 ఏళ్ల బెంగళూరు వైద్యుడు.…

రాజధానిని విశాఖకు తరలిస్తే అమరావతి రైతులకు రూ. 1.50 లక్షల కోట్లు…

మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంపై వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. అధికారంలోకి వచ్చిన…

‘ఎఫ్ 3’లో వెంకీకి రేచీకటి .. వరుణ్ కు నత్తి: అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి, గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తన సినిమాలకి…

మూడు రాజధానుల నిర్ణయంలో మార్పు లేదు… : సీఎం జగన్

ఏపీకి మూడు రాజధానుల అంశంలో తమ వైఖరిలో మార్పు లేదని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును…

గాల్లోంచి నేలమీదకు దిగితే సీఎంకు వరద కష్టాలు కనిపిస్తాయి: లోకేశ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గాల్లోంచి…

దేశం కోసం కూడా పోరాడుతాం.. గోల్ మాల్ గాళ్లకు గోరీ కట్టాలి: కేసీఆర్

దేశ వ్యాప్తంగా రైతుల సమస్యల మీద టీఆర్ఎస్ పార్టీ లీడ్ తీసుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వడ్లను కొనుగోలు చేయాలని…

మోదీ సంచలన ప్రకటన… వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం

భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి…

మళ్ళీ అవే గిల్లి కజ్జాలా?!

ఢిల్లీ వేదిక కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్ళీ గిల్లికజ్జాలకు దిగారు. తమలోని అనైక్యత ను మరోసారి చాటుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక…

వరి ధాన్యం రైతులకు మద్దతు ధర ప్రకటించకపోతే ఉవ్వెత్తున రాష్ట్రంమంతా…

తెలంగాణ రాష్ట్రంలో అసలేం జరుగుతోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికలు తప్ప రాష్ట్ర సమస్యలు ఏ మాత్రం పట్టడం లేదని టీపీసీసీ ప్రచార…
Breaking