Browsing Category
Telangana
అగ్ని ప్రమాదం బాధితులకు అండగా మన పోలీసు అధికారులు.
శ్రీకాకుళం జిల్లా, రణస్థలం .మండలంలోని దేరసాం గ్రామ అగ్నిప్రమాద బాధితులైనా 11 కుటుంబాలకు జే.ఆర్.పురం సర్కిల్ పోలీస్ స్టేషన్…
గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూపులు
జనగామ జిల్లా,దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య స్మారకా భవనంలో దొడ్డి భిక్షపతి అధ్యక్షత సమావేశానికి…
తెలంగాణా లో ప్రభుత్వ ఉపాధ్యాయలను,నిర్లక్ష్యం చేస్తున్న కెసిఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంనుండీ ఉద్యోగులను, నిర్లక్ష్యం చేస్తున్న కెసిఆర్ తెరాస ప్రభుత్వ తీరును హెచ్చరిస్తూ…
సంజయ్ గాంధీ జన్మదినం సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
హైదరాబాద్: ఈ రోజు గాంధీ భవన్ లో స్వర్గీయ శ్రీ సంజయ్ గాంధీ జన్మదినం సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన…
రైస్ మిల్లు వద్ద వడ్లలోడుతో బారులు తీరిన ట్రాక్టర్లు
జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం,మన్ పహాడ్ గ్రామం నుండి మొండ్రాయికి వెళ్లే ప్రధానరహదారిలో ఓ రైస్ మిల్లు వద్ద వడ్లలోడుతో ఉన్న…
మానవత్వాన్ని చాటుకున్న కాంగ్రెస్ పార్టీ ఎం.పి.టి.సి.మహ్మద్ జాకీర్ హుస్సేన్…
జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం,కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన బెజిగం సాయిలు(వయసు 50) అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబానికి…
భారతీయ జనత పార్టీలో చేరిక
కోమురం భీం ఆసీఫాబాద్ జిల్లా సీర్పూర్ నియోజక వర్గంలో పెంచికల్ పేట్ మండలంలో మొట్లగూడ గ్రామానికి చెందిన 20 మంది యువకులు పెంచికల్…
సమస్యల పరిష్కారానికి బస్తీ బాటకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే…
అచ్చంపేట పట్టణాన్ని సుందరీకరణ చేయడంలో అన్ని వార్డులలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేసేందుకు బస్తీ బాట పట్టడం కోసం శ్రీకారం…
అమకతాడు టోల్ ప్లాజా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా
రైతుల వ్యతిరేక వ్యవసాయ చట్టాలను-మరియు విద్యుత్ బిల్లులను ఉపసహరించుకోవాలని అమకతాడు టోల్ ప్లాజా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా…
నూతనంగా నిర్మించనున్న స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేని గూడెంలో నూతనంగా నిర్మించనున్న స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేసి, చిట్యాల…
యేసయ్య కృప మనందరి పై చల్లగ ఉండాలని వేడుకుంటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
పెనిమిళ్ల ఉప్పునుంతల ఈనెల 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుణ్ణి ఆశీర్వాదంతో 100రోజులు ఉపవాసం ఉండి నేడు దీక్ష విరమించుకున్న…
రాయన్నపేట గ్రామంలో ప్రాధమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు…
బోనకల్ : మండలంలోని రాయన్నపేట గ్రామంలో శనివారం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి కలకోట ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు…
ఇల్లు కోల్పోయిన కుటుంబానికి భరోసా ఇచ్చిన జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని నిరుపేద అయినటువంటి వడ్ల బ్రహ్మచారి అనే వ్యక్తి గతంలో కురిసిన భారీ వర్షాల…
GTSSS అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వాపురం మండల కేంద్రంలో గాస్ఫేల్ ఫర్ ట్రైబల్స్ సోషల్ సర్వీస్ సోసైటి క్రైస్తవ సేవా సంస్థ చైర్మన్…
ప్రమాదవశాస్తు విద్యూత్ తీగలు తగిలి మహిళ మృతి
ప్రకాశం జిల్లా..పెద్దారవీడు మండలం సానికవరం గ్రామ పొలాల్లో పిచ్చమ్మ అనే మహిళ గడ్డికోస్తుండగా ప్రమాదవశాస్తు విద్యూత్ తీగలు తగిలి…
అయ్యప్ప స్వాములు ఫిర్యాదు
జనగామ జిల్లా,పాలకుర్తి మండలకేంద్రంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గత మంగళవారం ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు…
ఎమ్మెల్యే రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసిన డిడి రమాదేవి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ &పినపాక శాసనసభ్యులు…
రైతుల కష్టం దళారుల పాలు కాకుండా KCR కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.…
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు మధ్య దళారుల పాలు కాకుండా గుట్టు బాటు ధరకు విక్రయించుకునేందుకే మన ముఖ్యమంత్రి KCR ధాన్యం…
11 మంది విద్యార్థులకు స్వేరో ఆధ్వర్యంలో సన్మానం
కోమురం భీం ఇసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో చింతగూడ కోయవాగు గ్రామంలోని అంబెడ్కర్ భవనంలో ఎం పి పి ఎస్ చింతగూడ పాఠశాల నుండి…
టెంకాయలు, తమలపాకులు వేలంపాట ముగిసింది
మద్దికేర మండలం పరిధిలోని పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో గురువారం రోజున ఉదయం 11 గంటలకు వేలం పాట ప్రారంభించారు.…