Browsing Category
Special Stories
Featured posts
ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రజలతో సమావేశాలు నిర్వహించిన -పోలీసులు
AP 39TV 23 ఫిబ్రవరి 2021:
అనంతపురం జిల్లాలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి సమస్యలు చోటు చేసుకోకుండా…
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ -అఖిల భారత…
AP 39 TV 21ఫిబ్రవరి 2021:
కదిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలోని పొట్టిశ్రీరాములు…
మొక్కజొన్న పంట రైతులును ఆదుకోవాలని రైతుభరోసా కేంద్రంలో వినతిపత్రం అందజేసిన…
పొందూరు మండలంలోని రాపాక పంచాయతీ లో ఉన్న రైతులు స్థానిక తెలుగుదేశం పార్టీ మండల జడ్పీ టీ సి అభ్యర్థి బలగ శంకర్ భాస్కర్ తో కలసి రైతు…
పేదలందరికీ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు
కృష్ణగిరి మండలం టి.గోకులపాడు గ్రామంలో లబ్ధిదారుల తో కలసి మొక్కలను నాటిన అనంతరం గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు మాట్లాడుతూ…
ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్
శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం పెదలు కు ఇంటి స్థల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలు.ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన…
పేదలందరికీ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు
కృష్ణగిరి మండలం టి.గోకులపాడు గ్రామంలో లబ్ధిదారుల తో కలసి మొక్కలను నాటిన అనంతరం గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు మాట్లాడుతూ…
20 21.సంవత్సరపు ఆల్ పెన్షనర్స్ డైరీ మరియు కాలమానినిఆవిష్కరణ
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 20 21 సంవత్సర పు డైరీ మరియు కాలమానిని భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారి…
బాణం గ్రామంలో ఇల్లు పట్టాలు పంపిణి చేసిన – చిరంజీవి నాగు
ఆమదాలవలస నియోజకవర్గం,పొందూరు మండలం బాణం గ్రామం లో అర్హులైన ప్రతి పేదవారికి నేడు ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం వైఎస్ ర్…
అన్నపురెడ్డి పల్లి ఎస్సై ని శాలువా తో సత్కరించిన మద్దిశెట్టి సామేలు, HRCI…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డి పల్లి ఎస్సై తిరుపతిరావు గారిని భారత మానవ హక్కుల మండలి తరపున శాలువా తో సత్కరించిన…
దత్తాత్రేయ జయంతి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లా చేగుంట మండల్ గ్రామం కర్నాల్ పల్లి సాయి బాబా దేవాలయంలో దత్త జయంతి పురస్కరించుకుని సాయిబాబా అభిషేకాలు మరియు అర్చన…
చీమకుర్తి లో రైతుల దీక్షలకి మున్సిపల్ కార్మికుల మద్దతు
చీమకుర్తి లో రైతుల దీక్షలకి మునిసిపల్ కార్మికులు మద్దతు తెలిపారు 2వరోజు దీక్షలకి మద్దతుగా సీఐటీయు జిల్లా నాయకులు పూసపాటి…
ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా చీమకుర్తి రైతులు
నూతనవ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా చీమకుర్తిలో 2 వ రోజు దీక్షలను రైతుసంఘం జిల్లా…
నూతన కార్పోరేటర్ల సన్మాన సభ
రవీంద్రభారతి హైదరాబాద్ లో గెలిచిన అటువంటి కార్పొరేటర్లకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సన్మాన…
ఏన్కూరు మండల ఎమ్మార్వో కి ప్రజా సమస్యల మీద వినతి పత్రం ఇచ్చిన మద్దిశెట్టి…
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం లోని మేడిపల్లి, నాచారం, గంగుల కాలనీ కి సంబందించిన పోడు రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా…
బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకుల ముందస్తు అరెస్ట్
మెదక్ జిల్లా చేగుంట మండల పోలీసులు బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కొండి స్వామి. దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ మండల పార్టీ…
బాల బాలిక హై స్కూల్ లో రోడ్డుపై మురికి నీళ్లు వరదలా పారుతుందిని కమిషనర్ కి…
నంద్యాల పట్టణంలో బాల బాలిక హై స్కూల్ లో రోడ్డుపై మురికి నీళ్లు వరదలా పారుతుంది ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు.…
రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొండ రమేష్ గౌడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రజా నేత్ర న్యూస్ రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచర్ల గొల్లపల్లి…
ఆకతాయిల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మహిళలు వెంటనే షీ టీంను సంప్రదించండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - మహిళలకు ఆకతాయిల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే షీ టీంను సంప్రదించాలని ఈ రోజు జిల్లా ఎస్పీ…
సెస్ లైన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నూతన సబ్యతం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మాడల్ గ్రామపంచాయతీ ఆవరణలో ఈ రోజు *సెస్ లో లైన్ ఇన్స్పెక్టర్ రవీందర్ గారి ఆధ్వర్యములో నూతన…
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన డా.పాల్వాయి
కాగజ్ నగర్: పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన డా.పాల్వాయి హరీష్…