Browsing Category
Special Stories
Featured posts
చట్టబద్దత లేని యాప్ ల ద్వారా రుణాలు స్వీకరించవద్దు – వేదింపులకు…
హైదరాబాద్: ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో గాని లేదా ఏవిధమైన బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు…
క్రిస్మస్ సందర్భంగా కేకు కట్ చేసిన ఎమ్మెల్యే
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్* క్రిస్మస్ వేడుకల సందర్బంగా ఇల్లంతకుంట…
ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఎదుట సీపీఎం ధర్నా
రిలయన్స్ ఉత్పత్తులను బై కాట్ చేయండి సిపిఎం మధిర పట్టణంలోని ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన…
“డ్రమ్ సీడర్”యంత్రం పై అవగాహన
జనగామ జిల్లా,పాలకుర్తి మండల కేంద్రంలో క్రోత్త గా వచ్చిన "డ్రమ్ సీడర్"యంత్రంతో వరి విత్తనం విత్తడానికి 10 నుంచి 12 కిలోల…
సద్దాం కుటుంబాన్ని పరామర్శించిన హైకోర్ట్ అడ్వకేట్ ఉమేష్ చంద్ర
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన మహమ్మద్ సద్దాం తాత మహమ్మద్ పకీర్ డిసెంబర్ 17 గురువారం…
గ్రామాలో రీ సర్వ్ పై రైతులకు అవగాహనా
కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలంలోని పెద్దపుద్దిళ్ళి గ్రామంలో గ్రామా సభ నిర్వహించి ఈ సభలో డిప్యూటీ తహశీల్దార్ మారుతి మాట్లాడుతూ…
భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం
కృష్ణా జిల్లా తిరువూరు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ,ఈ…
అప్ లోడ్ పక్రియ సకాలంలో పూర్తి చేయండి :డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్…
వెల్దుర్తి పట్టణంలోని వైయస్సార్ బీమా జరిగింది మరియు జగనన్న తోడు పథకం 70% లబ్ధిదారుల వివరాలు అప్ లోడ్ జరిగింది ఈ ప్రక్రియను…
మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య
జనగామ జిల్లా,పాలకుర్తి మండల కేంద్రంలోని ఎర్రమల్లయ్య కుంట సమీపంలో నివాసముంటున్న బుడగ జంగాల కాలనీలో అర్ధరాత్రి ఇద్దరు మైనర్లు…
గూళ్యంలో విషాదం అనుమానాస్పద స్థితిలో తల్లి ఇద్దరు కుమారులు మృతి
ప్రజా నేత్ర న్యూస్ ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హాలహర్వి మండలం గూళ్యం గ్రామం లో అనుమానాస్పద స్థితిలో…
వికలాంగురాలు ట్రై సైకిల్ పై దహనం
ఒక వికలాంగురాలిని ట్రై సైకిల్ పై దహనం చేసిన ఘటన ఒంగోలు దాసరి పల్లి వద్ద చోటుచేసుకుంది ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి దీనికి…
GMPS పాదయాత్ర విజయవంతం చేయండి
జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం, సింగరాజుపల్లి గ్రామంలో GMPS దేవరుప్పుల మండల అధ్యక్షులు భూమండ్ల కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా…
ఇళ్ల పట్టాల పంపిణీ : రూ.935 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ ఇళ్లు పథకం అమలు కోసం రూ. 935 కోట్లు ఖర్చు చేసేందుకు పాలనానుమతి ఇచ్చింది…
జీరు రామారావు భార్యఅనారోగ్యంతో బాధపడుతున్నకారణంగా పరామర్శించిన వైస్సార్…
శ్రీకాకుళం జిల్లా,ఎచ్చెర్లనియోజకవర్గం ఎచ్చెర్లమండలంలోని కొయ్యాం గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరు రామారావు…
విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధం
కృష్ణాజిల్లా_ నూజివీడు మండలం గొల్లపల్లి నుండి పొలసానిపల్లి వెళ్లే రహదారిలో విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధం కాగా అది తెలియక బైక్…
కాంగ్రెస్ నాయకుడికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు
వెల్దండ:చౌదర్ పల్లి గ్రామ సీనియర్ నాయకులు దొబ్బల బాల్ జంగయ్య ఆకస్మిక మరణం పట్ల శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ…
తడి చెత్త పొడి చెత్త సేకరణ పై అవగాహన
రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలం* లోని "పొత్తూర్" గ్రామంలో మహిళలకి తడిచెత్త పొడిచెత్త సేకరణ పై అవగాహన కార్యక్రమంలో…
నేడు ఓయూ లో జరిగే మాదిగల అలయ్-బలయ్ ని జయప్రదం చెయ్యండి గద్దల నాగేశ్వరరావు
అశ్వాపురం:నేడు అనగా 20.12.2020 ఆదివారం సాయత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ హాల్లో డా.పిడమర్తి…
జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా గారిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని ప్రజా కార్యాలయంలో INTUC సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ…
టాస్ వేసి ప్రారంభించిన ICAR బోర్డు మెంబర్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రుద్రంపూర్ లో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో జరుగుతున్న సెమిఫైనల్స్ టాస్ వేసి…