పదవ తరగతి పరీక్ష కేంద్రాలను  ఆకస్మికంగా   తనిఖీ  చేసిన   జిల్లా పాలనాధికారి  వరుణ్ రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. మంగళవారం నిర్మల్ పట్టణం లోని బాగులవాడ,  సోమవార్ పేట్  ప్రాథమిక  ఉన్నత పాఠశాల లో  ఏర్పాటు చేసిన   పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా పాలనాధికారి ఆకస్మికంగా  తనిఖీ  చేశారు.

ఈ సందర్బంగా  ప్రతీ గది  పరిశీలిస్తూ  విద్యార్థుల హాజరు నమోదు,  త్రాగునీరు,   టాయిలెట్స్,  తదితర సౌకర్యాల పై  ప్రధానోపాధ్యాయులును అడిగి తెలుసుకున్నారు.

టాయిలెట్స్ పరిశుభ్రంగా  ఉంచాలని,  విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking