టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
ప్రజా బలం దినపత్రిక మెదక్ జిల్లా నియోజకవర్గం
19.10.2024
ఆదివారం ఉదయం 11:00 గంటలకు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించబడును
ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి మరియు పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ లు బట్టి.జగపతి గ, ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్ హాజరుకానున్నారు.
కావున మీడియా మిత్రులు,మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ చైర్మన్ లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్చార్జిలు, మహిళా నాయకురాలు రైతులు నాయకులు కార్యకర్తలు అందరూ హాజరు కాగలరని మనవి.