గ్రూపు -1 పరీక్షా కేంద్రం తనిఖీ
మేడ్చెల్ మాల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అక్టోబర్ 22:దుండిగల్ లోని గండిమైసమ్మ మండలంలోని సర్వే నంబరు 453, 454 లలో గల ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం మేడ్చెల్ మాల్కాజిగిరి జిల్లా నుండి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి తనిఖీ చేసారు. అనంతరం గండిమైసమ్మ మండలంలోని ఎం ఎల్ ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లను అదనపు కలెక్టరు పరిశీలించారు.