పద్మారావు గౌడ్‌ ని పరామర్శించిన శ్రీమతి శ్రీలత శోభన్‌ రెడ్డి

సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: సికింద్రాబాద్‌ డెహ్రాడూన్‌ పర్యటనలో గుండెపోటుకు గురై చికిత్స పొందిన అనంతరం నగరానికి చేరుకున్న సికింద్రాబాద్‌ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ తిగుళ్ల పద్మారావు గౌడ్‌ ని వారి స్వగృహంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర డిప్యూటీ మేయర్‌ శ్రీమతి శ్రీలత శోభన్‌ రెడ్డి మరియు టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మోతే శోభన్‌ రెడ్డి తో కలిసి పరామర్శించడం జరిగింది, పద్మారావు గౌడ్‌ ఆకాస్మాత్‌గా అస్వస్థకు గురైన తీరును అడిగి తెలుసుకున్నారు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించి విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking