ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

 

నేను సచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్ళను..

నా ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు పోను..

తెలంగాణ ను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం..

బీజేపీ నాకు టికెట్ ఇవ్వకుంటే..రాజకీయలు పక్కన పెట్టి నేను హిందు రాష్ట్రం కోసం పని చేసుకుంటా

గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది..అందుకే పెండింగ్ పెట్టారు..

దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు

నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ..ఇండిపెండెంట్ గా కానీ వేరే పార్టీల నుంచి పోటీ చేయను…

బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది.. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారు

Leave A Reply

Your email address will not be published.

Breaking