శిక్షణ తరగతులను తిరిగి ప్రారంభించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపెల్లి మండలంలో గ్రామీణ వైద్యుల స్థితిగతులపై ప్రాథమిక వైద్యశిక్షణ కోసం గతంలో ఇచ్చి క్లోజ్ చేసినటువంటి శిక్షణ తరగతులను తిరిగి ప్రారంభించి గ్రామీణ వైద్యులను గుర్తించి శిక్షణ certificates ఇవ్వలని రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో RMP – PMP వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రస్తావనకు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు తెరాస జిల్లా అధ్యక్షులు, తోట ఆగయ్య కు ఇవ్వడం జరిగింది
ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి పెద్దూరి దేవరాజు,సభ్యులు పెద్ది దేవదాస్,నక్క రవి, ఎల్లె ప్రసాద్, ఎస్.ప్రతాప్ రెడ్డి,సతీష్,బాలకిషన్, రాము, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking