సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో పేదింటి ఆడ కూతుళ్లకు పుస్తె మట్టెలు సాయం

చేగుంట మండలంలోని చందాయి పేట గ్రామంలో స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో పేదింటి ఆడ కూతుళ్లకు పుస్తె మట్టెలు చిన్న సాయం చేయడం జరిగింది ఎరుకల యాదమ్మ నర్సింహులు కూతురు నాగేశ్వరి మరియు కొత్త కలమ్మ_(కీ!! శే!! రాములు) కూతురుకు ఇద్దరికీ సుమారు 16 వేల రూపాయలు పుస్తే మట్టెలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువ నాయకుడు యాదగిరి , ఎరుకలిబిక్షపతి ,కొత్త మహేష్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.మెదక్ జిల్లా ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.

Breaking