టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం నివాసంలో పట్నం రెనిష్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

ప్రజా బలం కెపిహెచ్బి : శుక్రవారం నాడు మల్కాజ్‌ గిరి పార్లమెంటు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌ రెడ్డి కుమారుడు రెనిష్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం వారి నివాసంలో శాలువాతో సత్కరించి, కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ అధ్యక్షులు, డివిజన్‌ అధ్యక్షులు, మహిళా డివిజన్‌ అధ్యక్షులు మరియు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking