బుద్ధా టివి బ్రాడ్ (బిటిబి) కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్న నందర్భంగా సంస్థ
నూతన సంవత్సర క్యాలెండర్-2025 ను చైర్మన్ నతీశెడ్డి, సిఇఒ దుర్గారెడ్డిసోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. తమ బిటిబి చానల్ త్వరలోనే శాటిలైట్ గ మారనున్నదని వారు తెలిపారు.నిష్ణాతులైన జర్నలిస్టులను తయారు చేయడం తమ ఉద్దేశమన్నారు. దీనిలో భాగంగా బుద్ధా టివి బ్రాడ్ (బిటిబి) కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జర్నలిజంలో శిక్షణ తరగతులనునిర్వహిస్తూ సర్టిఫికెట్లను ప్రధానంచేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నంస్థ రాష్ట్ర ఇడి వీరేశ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాన్, నేషనల్ పిఆర్ డైరెక్టర్ గంటా స్వామి, ఉమన్ వింగ్ డైరెక్టర్ కల్పనా రెడ్డి, రాష్ట్ర గంగయ్య, ఎపి ఇన్చార్జి పవన్ తదితరులుపాల్గొన్నారు.