Browsing Category

Political

కోమటిరెడ్డి సోదరులు కలిసి ఉంటే ఎదురుండదనే మాపై దుష్ప్రచారం:…

ఓ వర్గం మీడియాను వాడుకుంటున్నారు మా మధ్య మనస్పర్థలు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు ఇంటికి కిలో బంగారం పంచినా కేసీఆర్…

చెన్నై మేయర్‌గా దళిత యువతి.. అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) మేయర్‌గా ఎన్నికైన దళిత మహిళ ప్రియ నిన్న ప్రమాణ స్వీకారం చేస్తూనే రికార్డులకెక్కారు. 350 ఏళ్ల…

కర్ణాటకలో ఆలయాలకు స్వయంప్రతిపత్తి.. కాశీ యాత్రకు సబ్సిడీ

కర్ణాటక సర్కారు తన తాజా బడ్జెట్ (2022-23)లో సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన హిందువులకు పెద్దపీట వేసింది. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం…

జనగామ ప్రసంగం తర్వాత సీఎం కేసీఆర్ ఖేల్ ఖతమ్ అన్న సంగతి స్పష్టమైంది: రేవంత్…

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ జనగామలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. అయితే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన…

ఎమ్మెల్యే గూడెం మ‌హీపాల్ రెడ్డిపై ప్ర‌ధాని మోదీకి ఫిర్యాదు

మ‌హీపాల్ రెడ్డిపై సీబీఐ ఎంక్వైరి జ‌రిపించాలి. భూముల ఆక్రమణలపై పూర్తి విచార‌ణ చేయాలి. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న ఎమ్మేల్యే…

పీఆర్సీపై ముగిసిన జగన్ సమీక్ష.. రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

ఉద్యోగులకు పీఆర్సీ అంశంపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ,…

సీఎం కేసీఆర్ తుగ్ల‌క్ చ‌ర్య‌ల‌కు ఇదే నిద‌ర్శ‌నం: బండి సంజ‌య్

తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర స‌ర్కారు జారీ…

విద్యాదీవెన పథకంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా నగదును విద్యాసంస్థల ఖాతాల్లో జమచేయాలన్న గత ఆదేశాలను హైకోర్టు మరోసారి…

రాజధానిని విశాఖకు తరలిస్తే అమరావతి రైతులకు రూ. 1.50 లక్షల కోట్లు…

మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంపై వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. అధికారంలోకి వచ్చిన…

మూడు రాజధానుల నిర్ణయంలో మార్పు లేదు… : సీఎం జగన్

ఏపీకి మూడు రాజధానుల అంశంలో తమ వైఖరిలో మార్పు లేదని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును…

గాల్లోంచి నేలమీదకు దిగితే సీఎంకు వరద కష్టాలు కనిపిస్తాయి: లోకేశ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గాల్లోంచి…

దేశం కోసం కూడా పోరాడుతాం.. గోల్ మాల్ గాళ్లకు గోరీ కట్టాలి: కేసీఆర్

దేశ వ్యాప్తంగా రైతుల సమస్యల మీద టీఆర్ఎస్ పార్టీ లీడ్ తీసుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వడ్లను కొనుగోలు చేయాలని…

మోదీ సంచలన ప్రకటన… వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం

భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి…

మళ్ళీ అవే గిల్లి కజ్జాలా?!

ఢిల్లీ వేదిక కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్ళీ గిల్లికజ్జాలకు దిగారు. తమలోని అనైక్యత ను మరోసారి చాటుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక…
Breaking