అకాల రాళ్ల వర్షంతో రైతులకు ఎంతో నష్టం

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 21 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి,మండలంలోని కొర్విచెల్మ గ్రామంలోని అకాల రాళ్ల వర్షంతో కూడిన,గాలి వాన కారణంగా రైతుల యొక్క చేతికి వచ్చినటువంటి మొక్కజొన్న,వరి ఎంతో నష్టం జరిగిందని రైతులు ఆవేదన,ఇలా నష్టం జరిగినందుకు,సంబంధిత అధికారులు,సర్వే నిర్వహించి రైతులు న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తపరిచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking