ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ ఎంపీ పొంగులేటి ఉగాది శుభాకాంక్షలు

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 21 (ప్రజాబలం) ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాడిపంటలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సుబిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరిపై దేవుని కృప ఉండాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking