కవితను కలసిన మణికొండ బీ.ఆర్.ఎస్ నాయకులు

గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 06 డిసెంబర్ 2024
భారత రాష్ట్ర సమితి ఏం.ఎల్.సి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలసిన మణికొండ కార్యకర్తలు, నాయకులు: పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంబగళ్ళ ధనరాజ్, రూపా రెడ్డి, ఉపేందర్నాథ్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, మాల్యాద్రి నాయుడు, యాలాల కిరణ్, కీర్తి లతా గౌడ్, విజయలక్ష్మి, బొడ్డు శ్రీధర్, షేక్ ఆరీఫ్, దిలీప్, ఆరీఫ్ మొహమ్మద్, రామ సుబ్బా రెడ్డి, ప్రవీణ్, సుమన్, కృపాకర్, రఫీక్, టైగర్ రేఖ, సుజాత, మంజు, భాను, రమ్యా, మోనేశ్, అశోక్, రవి సాగర్, తిరుపతి తది తరులు కలరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking