నూతన వధూవరుణ ఆశీర్వదించిన మంత్రి పొన్నం,ప్రణవ్

 

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 11

హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి కుమార్తె వివాహం హనుమకొండలో జరగగా రాష్ట్ర బీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు చక్కటి దంపత్యాన్ని కొనసాగించాలని, జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking