కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిన ర‌ర‌మాదేవి

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మ‌ల్ జిల్లా బీజేపీ మాజీ అధ్య‌క్షురాలు పడకంటి రమాదేవి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ర‌మాదేవికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ముధోల్ బీఆర్ఎస్ ఇంచార్జీ పురాణం సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking