జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకగా కలిసిన జిల్లా కలెక్టర్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం రోజున జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking