ఈ 24వ తేదీన తిరిగి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన జన హిత పాదయాత్ర రెండో విడత ప్రారంభం కానుంది..
24వ తేదీ చొప్పదండి నియోజక వర్గంలో సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర…
25వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం..
10.30 గంటల నుంచి కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం..
25వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర…
26వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం..
10.30 గంటలకు వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం..
26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం.. టీపీసీసీ