రాజన్న సిరిసిల్ల జిల్లా ,జనవరి -23 (ప్రజాబలం)
వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి నీ సందర్శించిన కేంద్ర బృందం.
ఈరోజు పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కి చెందిన కేంద్ర వైద్య బృందం వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి నీ సందర్శించి ఇక్కడ అందుతున్న వివిధ రకాల సేవలను పలు రికార్డులను పరిశీలించారు.అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఇందులో కేంద్ర బృందం నుండి డా.ఫ్రాన్సిస్ జేవియర మరియు డా. డాంగ్,ఆసుపత్రి సూపరంటెండెంట్ డా. పెంచలయ్య,డా.సుభాషిణి,నర్సింగ్ సూపెరిండెంట్లు అంజమ్మ,సుందరి,సంజీత, నాగరాజు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.