తాండూరు నియోజకవర్గం లోనీ
పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్యఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలతో కలిసి 50 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పలు శంకుస్థాపనలు చేసిన చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి