సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు
భారత అభ్యుదయ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల (25 సంవత్సరాలలు) సమ్మేళనం 1998-99 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి స్మృతులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు అప్పటి స్మృతులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు శాలువా జ్ఞాపిక లతో ఘనంగా సన్మానించి వారి వద్ద నుండి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, విజయసేనారెడ్డి, శేఖర్ రెడ్డి, రామకృష్ణ,బాలాజీ,కిషన్jజి, చంద్రశేఖర్, దేవేందర్ ,పూర్వ విద్యార్థులు లక్ష్మీనారాయణ,కేశవ్,సుష్మ, ప్రసన్న,నర్సింగ్ రావు, సత్యనారాయణ,బాబు, రాఘవేందర్ , శ్రీనివాస్, వారి ఆధ్వర్యంలో తదితరులు పాల్గొన్నారు