ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇవి వేణుగోపాల్ కరీంనగర్ కు రాక

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇవి వేణుగోపాల్ గారు ఆదివారం కరీంనగర్ కు రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:30 ని. లకు మంకమ్మతోట లోని వారి స్వగృహం నకు చేరుకుంటారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్ రావు గారి తల్లీ గారైన “దశదిన” కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking