పుల్వామా అమరవీరులకు నివాళులర్పించిన బజరంగ్‌ సేన తెలంగాణా అధ్యక్షుడు ఎన్‌.ఆర్‌. లక్ష్మణ్‌ రావు

పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్లను గౌరవిస్తూ బజరంగ్‌ సేన తెలంగాణా అధ్యక్షుడు ఎన్‌.ఆర్‌. లక్ష్మణ్‌ రావు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. కాచిగూడ ఎక్స్‌రోడ్‌లోని వీర్‌ సావర్కర్‌ విగ్రహం వద్ద అమర వీరులను స్మరించుకునేందుకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఈ సందర్భంగా ఎన్‌.ఆర్‌. లక్ష్మణ్‌ రావు స్వతంత్ర వీర్‌ సావర్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి శ్రీ గోవింద్‌ రాఠి గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్‌ గుప్తా %పూ%, రజనీ శ్రీరామోజు అధ్యక్షురాలు మహిళా మోర్చా, సునీల్‌ అగర్వాల్‌ %జ్‌ీ%. సీసీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మనోజ్‌ మొగల్గిడ్డి, తరంజీత్‌ సింగ్‌, జనరల్‌ సెసీ గ్రేటర్‌ హైదరాబాద్‌, ప్రాచీ జైన్‌ ప్రతినిధి, అభినయ్‌ తివారీ, నవనీత్‌, రాజారాం, ఆదిత్య, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking