హోలీ స్పిరిట్ ఫెలో షిప్ ఆధ్వర్యంలో బైబిల్ ఎగ్జామ్

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ లోగల ఖానాపురం యస్.ఎస్.పి.కెనాల్ ఎం.ఎస్ కన్వెన్షన్ హల్ లో హోలీ స్పిరిట్ ఫెలో షిప్ వ్యవస్థాపకులు పసలపూడి రమేష్ ఆధ్వర్యంలో అద్భుతమైన బైబిల్ ఎగ్జామ్ నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దైవజనులు అబ్రహం , సత్యం , రాజన్న , సంజీవరావు , యెషయ్య లతో పాటు ఏసిపి ప్రసన్న కుమార్ , డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ , డాక్టర్ రాజశేఖర్ గౌడ్ లు పాల్గొన్నారు . అనంతరం గెలుపొందిన వారికి ప్రధమ , ద్వితీయ , తృతీయ బహుమతులను అందజేశారు . ఈ కార్యక్రమానికి సుమారుగా 150 మంది దాకా హాజరై విజయవంతం చేశారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking