ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 01 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం నగరంలో కస్బా బజార్ నందు జాకీ నూతన స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ నీరజా తో కలిసి సిటీ సెంటర్ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు స్టోర్ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య ముఖ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.