• తెలంగాణలోని పలు జిల్లాల్లో తుపాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి ట్వీట్
• వరి ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
• ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలి
• అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి