సదాశివపేట సూర్య నర్సింగ్ హోమ్ లో ఉచిత క్యాన్సర్ కాంప్

ప్రారంభించిన చింత ప్రభాకర్‌
లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సంగారెడ్డి ఆదర్శ మర్రియు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ జూబ్లీహిల్స్‌, ఎం ఎన్‌ జె క్యాన్సర్‌ హాస్పిటల్‌ వారి ఆధ్వర్యంలో సదాశివపేట సూర్య నర్సింగ్‌ హోమ్‌ లో ఉచిత క్యాన్సర్‌ కాంప్‌ నిర్వహించారు, ఈ కార్యక్రమం చింతప్రభాకర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు, 300 మందికి పరీక్షలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో లయన్‌ విజయేందర్‌ రెడ్డి డిస్ట్రిక్ట్‌ చైర్మన్‌, లయన్‌ రామప్ప క్లబ్‌ కోశాధికారి, లయన్‌ లాడే మల్లేశం క్లబ్‌ సెక్రెటరీ, శ్రీమతి పద్మావతి జిల్లా జీ ఎం టీ నాయకురాలు, కరుణ ,నాగ సుందరి , చిల మల్లన్న, మునిపల్లి సత్యనారాయణ , పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking