ఉచితంగా సన్న బియ్యం పంపిణీ

 

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 2( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా,అందోల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆదేశాల మేరకు రేషన్ షాపులో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి గ్రామ అధ్యక్షుడు భూమయ్య,, సీనియర్ నాయకుడు అంజయ్య, గ్రామ కార్యదర్శి విట్టల్, అందోల్ మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు విద్యాసాగర్( నాని) గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking