ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఐకెపి సిబ్బంది.

 

మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

. అసంబ్లీ సమావేశంలో సేర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ కు బడ్జెట్ పెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్ మండల సమాఖ్య దగ్గర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది . ఐకేపీ APM రుక్మిణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల లో బడ్జెట్ లో పే స్కెల్ కేటాయించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రవర్యులు హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళ సమాఖ్య సంఘం సీసీ లు . ఈరోజు అసంబ్లీ సమావేశంలో సేర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ కు బడ్జెట్ పెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్ మండల సమాఖ్య దగ్గర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది . ఐకేపీ APM రుక్మిణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల లో బడ్జెట్ లో పే స్కెల్ కేటాయించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రవర్యులు హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళ సమాఖ్య సంఘం సీసీ లు కార్యాలయ సిబ్బంది వి ఓ లు పాల్గొన్నారు సిబ్బంది వి ఓ లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking