మెదక్ ప్రాజబలం న్యూస్ :-
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లో గల చాప్త గ్రామ పంచాయతీ, సేరి తండ పంచాయతీ లో గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో రెండు గ్రామపంచాయతీ సర్పంచ్లు శ్రీ గంగయ్య స్వామి గారు, శ్రీ శంకర్ గారు(డిఫాక్టో) పాల్గొన్నారు.యునైటెడ్ వే ముంబై టీమ్ సంగారెడ్డి జిల్లా తరుపున టీం సభ్యులు భూక్య శివరాజ్ నాయక్ గారు,మరియు ఇతర టీమ్ సభ్యులు ముజమ్మిల్, శ్రీకాంత్ పాల్గొన్నారు.