ఆధునిక అంబేద్కర్‌లా సీఎం రేవంత్‌ రెడ్డి దళితుల పక్షాన నిలిచారు

ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతం
నాంపల్లి గాంధీభవన్‌ ప్రజాబలం ప్రతినిధి:ప్రజా ప్రభుత్వ ఏర్పాటుతో దళిత, గిరిజనులకు స్వేచ్ఛ గాలి పీల్చే అవకాశం
అడ్లూరి లక్ష్మణ్‌, వివేక్‌ లను కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా సాధారణ కార్యకర్తలకు సీఎం రేవంత్‌ రెడ్డి ,కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గౌరవం
పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో దళితుల గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది
స్వరాష్ట్ర సాధనలో దళితులు, గిరిజనులు పోరాడిన త్యాగాలకు కాంగ్రెస్‌ స్ఫూర్తిదాయక గౌరవం
బీఆర్‌ఎస్‌ పాలనలో ఎస్సీల భూములను పార్టీ కార్యాలయాల కోసం కేటాయించడం చిన్నచూపు ఉదాహరణ
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను నియమించి దళితులను గౌరవించింది
దళితుడిని డిప్యూటీ సీఎం, ఫైనాన్స్‌ మినిస్టర్‌గా చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే
దళితులకు గౌరవస్థానం కల్పించిన కాంగ్రెస్‌ పార్టీకి చరిత్రలో ప్రత్యేక స్థానం
గత పదేళ్ల బిఆర్‌ ఎస్‌ పాలనలో లేని విధంగా కాస్మొటిక్‌ చార్జీలు 50 శాతం మెస్‌ చార్జీలు 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది
50 చోట్ల 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ,సీఎం రేవంత్‌ రెడ్డిది
ఎస్సీల సుదీర్ఘ 30 సంవత్సరాల కల ఎస్సీ వర్గీకరణను ఒక్క సంతకంతో పూర్తి చేసిన ఘనత సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీది
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ దుష్ప్రచారం మానేసి అభివృద్ధి పై చర్చకు రండి
ఎంగిల మేతులకు ఆశపడి కాంగ్రెస్‌ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
మిగిలిన కేబినెట్‌ బెర్త్‌ లతో పాటు కార్పొరేషన్‌ చైర్మన్లలో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది
రాజీవ్‌ యువ వికాసం తో 5 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం
సీఎం రేవంత్‌ రెడ్డి గారిని బలపరిచే విధంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నాం

Leave A Reply

Your email address will not be published.

Breaking