ఏకే భవన్ లో ఘనంగా మాతాజీ విశాల్ జాగరణ్

 

జాగరణ్ లో పాల్గొన్న ఆరె కటిక సంఘం ప్రతినిధులు

జియాగుడ ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో దేవీశరన్నవ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం స్ధానక ఏకే భవన్ లో మాతాజీ విశాల్ జాగరాణ్ నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking