ఢల్లీి బయలు దేరిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌

శుక్రవారం, శనివారం రెండు రోజులు ఢల్లీిలో ఉండనున్న పీసీసీ అధ్యక్షుడు
పార్టీ పెద్దలతో కలిసే అవకాశం
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం
కార్యవర్గం కూర్పు ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం
రేపు సాయంత్రం ఢల్లీిలో జరగనున్న వీహెచ్‌పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో
పాల్గొననున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌

Leave A Reply

Your email address will not be published.

Breaking