ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 11 : మంచిర్యాల జిల్లా సంక్షేమశాఖ అధికారిగా రౌఫ్ఖాన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.