తెలంగాణా మహిళ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా…

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునితారావ్‌ ఆధ్వర్యంలొ 33 శాతం మహిళ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహిళ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాన్నీ ముట్టడిరచేందుకు ప్రయత్నించిన మహిళ కాంగ్రెస్‌ కార్యకర్తలు…
గాంధీ భవన్‌ నుంచి భారీగా తరలివెళ్లిన మహిళలు. గాంధి భవన్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు .
గేటు వద్ద నే మహిళలను అడ్డుకున్న పోలీసులు.
గాంధీ భవన్‌ గేటు ఎక్కి బీజేపీ ఆఫీస్‌ వైపు వెళ్లేందుకు సునితరావ్‌ కార్యకర్తలు ప్రయత్నం.. అడ్డుకున్న పోలిసులు..
నారి న్యాయ్‌ హక్కు సాధించే వరకు పోరాటం చేస్తామని.. మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సునితరావ్‌ డిమాండ్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking