అట్టహాసంగా ఉమ్మడి ఆదిలాబాద్ యూ-19 బాల బాలికల వాలీబాల్,కుస్తీ జట్ల ఎంపిక

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ సెప్టెంబర్ 23 : మహాత్మా జోతిభపూలే(బాయ్స్) ఆవరణంలో అట్టహాసంగా ఉమ్మడి ఆదిలాబాద్ యూ-19 వాలీబాల్,కుస్తీ జట్ల ఎంపిక జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఐఈఓ అంజయ్య,ఎస్ పీ ఎఫ్ కళాశాల సెక్రటరీ బాబురావు పాల్గొన్నారు, వారు మాట్లాడుతూ… ఆటలు దేశ ఔనత్యాన్ని కాపాడుతాయని,ప్రపంచ దేశాలతో పోటీపడడానికి క్రీడలు కూడ ఒక రకంగా ఎంతో దోహధపడుతాయని అన్నారు,క్రీడలకు పెద్దపీట వేస్తున్న లక్షెట్టిపేట ఎంజేపీ ప్రిన్సిపాల్ ని ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో పీడీ నాంపల్లి,పిఈటీ రాజేష్, పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking