లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి,ఎంపి అభ్యర్థి గోడం నగేష్.

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..లోక్ సభ ఎన్నికలలో భాగంగా నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్, బుర్థపల్లి, మొండిగుట్ట, సొన్ పేట్, తోటిగూడ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి,ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ఈ సంధర్బంగా మహేశ్వర్ రెడ్డి గ్రామాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కమలంపువ్వు గుర్తుకు ఓటు వేసి నగేష్ గారిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి,బీజేపి నాయకులు సత్యనారాయణ గౌడ్, అంజుకుమార్ రెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, మండల నాయకులు హెమ్లా నాయక్, జాలం సింగ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking