ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కుమారుడు నిఖిల్
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 18 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర వచ్చి పోయే బాటసారల కోసం మజ్జిగ స్టాల్ ను దాతల సహకారంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కుమారుడు నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం వచ్చిన అతిధిని ఆలయం చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు వారి సతీమణి సామ్రాజ లక్ష్మి మరియు కమిటీ సభ్యులు అందరూ కలిసి శాలువతో సత్కరించి బాబా ప్రతిభను బహుకరించారు . నేటి నుండి 50 రోజులపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు ప్రతిరోజు 1200 మందికి మజ్జిగ వితరణ జరుగుతుందని అన్నారు ఈ రోజు దాతలు వేములపల్లి వెంకటేశ్వరరావు – సామ్రాజ లక్ష్మి