కేంద్ర ఎన్నికల కమిషనర్‌ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లు రాసిచ్చిన స్క్రిప్ట్‌…

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశ ప్రజలారా.. బీజేపీ పార్టీ ఓట్లు చోరీ విషయంలో ఎన్నికల కమిషన్‌ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న…

మూసారాంబాగ్‌ బ్రిడ్జి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి

వర్షాల నేపథ్యంలో మూసీ నీటి మట్టాలపై నిఘా కొనసాగిస్తూ పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలి వర్షాల సమయంలో మూసి తో పాటు వరద…

నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు ఆర్‌.వి. కర్ణన్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ సూచనలు…

ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:రాష్ట్రానికి నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నందున ఆరోగ్యశాఖ…

జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి

రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు భారీ వర్షాలపై ఆయా కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ ప్రజాబలం…

బి.సి రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 31న బి.సి.ల యుద్ధ భేరి

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు- రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హైదరాబాద్…

గోషామహల్‌ నియోజకవర్గంలోని ఓటు దొంగలను పట్టుకుంటాం బి.సతీష్‌గౌడ్‌

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:ఢీల్లీలో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో ప్రతిపక్షనాయకులు రాహుల్‌ గాంధీ ఎలక్షన్‌ కమీషన్‌ బీజేపీ కలిసి…

అంగన్‌వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్‌ అందించాలి

మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇచ్చిన మెట్టుసాయికుమార్‌ గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ నియోజక వర్గంలోని అంగన్‌ వాడీ…

24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  రెండో విడత జనహిత పాదయాత్ర.. 

ఈ 24వ తేదీన తిరిగి టీపీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్  చేపట్టిన జన హిత పాదయాత్ర రెండో విడత ప్రారంభం కానుంది.. 24వ…

సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలని…

ఆగస్టు 12, 2025- నిర్మల్‌ ప్రజాబలం ప్రతినిధి:మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ,…

నగరంలో గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలి:జీహెచ్ఎంసీ…

– ఉత్సవాల నిర్వహణకు నిధుల కొరత లేదు. – గతం కంటే ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తాం హైదరాబాద్‌, ఆగస్ట్‌ 11, 2025:రానున్న  గణేష్…

విద్యార్థులకు ఆల్బండజల్‌ టాబ్లెట్స్‌ ను అందించిన మంత్రి దామోదర్‌…

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:జాతీయ నులిపురుగులు నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌…

ఖర్గే, రాహుల్‌, ప్రియాంక, ఎంపీ ల అరెస్ట్‌ అక్రమం… అప్రజాస్వామిక చర్య.…

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి: ఓట్ల చోరీ పై ఆధారాలతో సహా నిరూపించి దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఏఐసీసీ అధ్యక్షులు…

కల్వకుంట్ల కవిత ది సింగరేణి కార్మికులను మోసం చేసిన 10 ఏళ్ల బహిరంగ చరిత్ర –…

INTUC సెక్రటరీ జనరల్  బి. జనక్ ప్రసాద్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన…

జూబ్లీ హిల్స్ బస్తీల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటన

జూబ్లీ హిల్స్ ప్రజాబలం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ సర్కిల్ అంబేద్కర్ నగర్, ఉదయ్ నగర్ బస్తీలలో మేయర్ గద్వాల…

లక్డికాపూల్‌లో సదరన్ ట్రావెల్స్ యొక్క నూతన రీజనల్ హెడ్ ఆఫీసు ఘనంగా…

ఖైరతాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: లక్డికాపూల్‌లో సదరన్ ట్రావెల్స్ యొక్క నూతన రీజనల్ హెడ్ ఆఫీస్ను ఘనంగా ప్రారంభించారుభారతదేశంలోప్రముఖ…
Breaking