Browsing Category
Telangana
బి.సి రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 31న బి.సి.ల యుద్ధ భేరి
42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి
జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు- రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్…
గోషామహల్ నియోజకవర్గంలోని ఓటు దొంగలను పట్టుకుంటాం బి.సతీష్గౌడ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:ఢీల్లీలో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్షనాయకులు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమీషన్ బీజేపీ కలిసి…
అంగన్వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్ అందించాలి
మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇచ్చిన మెట్టుసాయికుమార్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ నియోజక వర్గంలోని అంగన్ వాడీ…
చెట్లను నాటడం వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ నగరం ప్రజాబలం ప్రతినిధి చెట్లను నాటడం వాటిని…
24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర..
ఈ 24వ తేదీన తిరిగి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన జన హిత పాదయాత్ర రెండో విడత ప్రారంభం కానుంది..
24వ…
సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలని…
ఆగస్టు 12, 2025- నిర్మల్ ప్రజాబలం ప్రతినిధి:మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ,…
పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న ప్రదర్శన
మింతాదేవి బొమ్మతో కూడిన టీ షర్ట్లు ధరించి ప్రదర్శన చేసిన కాంగ్రెస్ ఎంపీలు
మింతాదేవి మొట్టమొదటి ఓటరుగా నమోదు చేసుకున్న…
నగరంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలి:జీహెచ్ఎంసీ…
– ఉత్సవాల నిర్వహణకు నిధుల కొరత లేదు.
– గతం కంటే ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తాం
హైదరాబాద్, ఆగస్ట్ 11, 2025:రానున్న గణేష్…
విద్యార్థులకు ఆల్బండజల్ టాబ్లెట్స్ ను అందించిన మంత్రి దామోదర్…
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:జాతీయ నులిపురుగులు నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్…
ఖర్గే, రాహుల్, ప్రియాంక, ఎంపీ ల అరెస్ట్ అక్రమం… అప్రజాస్వామిక చర్య.…
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి: ఓట్ల చోరీ పై ఆధారాలతో సహా నిరూపించి దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఏఐసీసీ అధ్యక్షులు…
కల్వకుంట్ల కవిత ది సింగరేణి కార్మికులను మోసం చేసిన 10 ఏళ్ల బహిరంగ చరిత్ర –…
INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్
పది సంవత్సరాలు అధికారంలో ఉండి, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన…
జూబ్లీ హిల్స్ బస్తీల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటన
జూబ్లీ హిల్స్ ప్రజాబలం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ సర్కిల్ అంబేద్కర్ నగర్, ఉదయ్ నగర్ బస్తీలలో మేయర్ గద్వాల…
లక్డికాపూల్లో సదరన్ ట్రావెల్స్ యొక్క నూతన రీజనల్ హెడ్ ఆఫీసు ఘనంగా…
ఖైరతాబాద్ ప్రజాబలం ప్రతినిధి: లక్డికాపూల్లో సదరన్ ట్రావెల్స్ యొక్క నూతన రీజనల్ హెడ్ ఆఫీస్ను ఘనంగా ప్రారంభించారుభారతదేశంలోప్రముఖ…
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట పేదలను దోచుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వం
592 మంది అక్కచెల్లెళ్లకు ఈ ఇండ్లు రాఖీ కానుక
పట్టణ పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు
కేసీఆర్ కుటుంబం కాసుల…
పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యత
నాణ్యమైన జీవన ప్రమాణాల లక్ష్యంగా ప్రణాళికలు
ప్రతీ విభాగానికి ఓ ఇండికేటర్ ఉండాలి.. అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం
నీతి…
ఢీల్లీకీ బయలు దేరిన గోషామహల్ కాంగ్రెస్ నాయకులు
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:జాతీయ కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ…
నల్గొండ ను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతాము
నల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు రాష్ట్రంలోనే మొదటి స్కూల్ కావాలి
9 నెలల్లో ఇంటిగ్రేటెడ్…
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా…
జూబ్లీహీల్స్ ప్రజాబలం ప్రతినిధి: ఆగస్ట్ 4, 2025:జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని…
బీసీ రిజర్వేషన్ బిల్లు అమోదించుకుంటాం మంత్రి పొన్నం
కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి మంకమ్మతోటలో పొన్నం కాంప్లెక్స్ వద్ద నూతనంగా నిర్మించిన మినిస్టర్ క్యాప్ కార్యాలయాన్ని మంత్రి…
సింగూరు ప్రాజెక్టుకు జలకళ
👉 నాడు వెలవెల నేడు కలకల
👉 వానాకాలం సాగుకు భరోసా
👉 త్రాగునీటికి కొరత లేదు
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 04…