Browsing Category

Telangana

కామారెడ్డి జిల్లాలో ఆర్‌ఎంపీ,పిఎంపి అసోసియేషన్‌ నూతన అధ్యక్షునిగా విఠల్‌…

429 జీవో వెంటనే అమలు చేయాలి నేతి రాజేశ్వరరావు కామారెడ్డి జిల్లా, (ప్రజాబలం ప్రతినిధి) కామరెడ్డి జిల్లాలోని ఆర్‌ఎంపీ, పిఎంపీ…

ఆగస్టు 2న అందోల్ లో నిర్వహించే శ్రమదానం కార్యక్రమం ఏర్పాట్ల సమీక్ష

👉 అందోల్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం 👉 నిర్వహించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ అందోల్ నియోజకవర్గం ప్రతినిధి…

కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌. వినోద్‌ కుమార్‌ కి ఘోర రోడ్‌ ప్రమాదం…

ఎలాంటి ప్రాణాపాయం లేకుండా క్షేమంగా బయటపడ్డారు మహబూబ్‌నగర్‌ ప్రజాబలం ప్రతినిధి: బుధవారం 30/7/2025 నాడు గద్వాల జిల్లా కోర్టులో…

వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు

 ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఇకనుంచి ఫిబ్రవరి 9న వెట్టి చాకిరి విముక్తి దినోత్సవం  వెట్టిచాకిరి రాష్ట్ర సదస్సులో..…

నగరంలో ప్రజారోగ్యమే లక్ష్యంగా… కదిలిన జీహెచ్ఎంసీ యంత్రాంగం

–గ్రేటర్ హైదరాబాద్ ముమ్మరంగా వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం – ప్రత్యేక డ్రైవ్ కు ప్రజల నుంచి విశేష స్పందన –…

అందోల్ లో మీనాక్షి నటరాజన్ పర్యటనను విజయవంతం చేయాలి

👉 రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి (జులై 30 ప్రజాబలం )సంగారెడ్డి…

డెవలప్మెంట్‌ విజన్‌ ఉన్న లీడర్‌ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్‌ రావ్‌

విజయ డైరీ డిడి కార్యాలయం తరలిపోలేదు బిఆర్‌ఎస్‌ హయాంలో ఎన్ని ఆఫీసులు తరలిపోయాయో చెప్పండి స్థానిక ఎన్నికల్లో గెలుపు మాదే ప్రజల…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయం మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..

ఎరువుల పంపిణీ ఎలా జరుగుతుందో తెలియని రామచంద్రరావు  బీజేపీ అధ్యక్షుడు ఎలా అయ్యారు రాష్ట్రానికి తగినంత ఎరువులు ఇవ్వాలని మా…

నాంపల్లి మండలం తహసీల్దార్‌ ను సత్కరించిన గోషామహల్‌ కాంగ్రెస్‌ నాయకులు

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి: బుధవారంనాడు నాంపల్లి మండలం తహసీల్దార్‌ గా బదిలీపై వచ్చిన నయీమ్‌ ఉద్దీన్‌ ని మర్యాదపూర్వకంగా కలిసి…

బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు బిసి వ్యతిరేక డిఎన్ఏ ఉంది

ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్... హైదరాబాద్ జూలై 23 (ప్రజాబలం న్యూస్ );బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు బిసి వ్యతిరేక…

జీహెచ్‌ఎంసీ కార్మికులు, సిబ్బంది ఆరోగ్యం కోసమే వైద్య శిబిరం

– వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి – హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం…

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ లో చేరికలు

జూబ్లీహిల్స్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మురళి గౌడ్, మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ తో పాటు పలువురు brs నాయకులు రాజ్యసభ సభ్యుడు…

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ బ్రహ్మాండంగా ఉంది

కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మీడియా సమావేశం మాట్లాడుతూ…

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది

ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది…

మీకు దమ్ముంటే అసెంబ్లీ కి కేసీఆర్‌ను తీసుకురండి

టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:హరీష్‌ రావు వాదనలలో పస లేదు.. ఢల్లీిలో నిన్న నీటి పారుదల…
Breaking