Browsing Tag

prajabalam

మహిళల గౌరవానికి భంగం కలగకుండా మర్యాదగా ప్రవర్తించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి మే 1: సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ…

లక్షెట్టిపేటలో వీఓఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 15వ రోజున వంట వార్పుతో…

ప్రజాబలం జిల్లా ప్రతినిధి మే 1 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం మేడ్చల్ – మల్కాజిగిరి…

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి మే 1: సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలోనిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లా లో వివిధ…

మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం ను గడ స్పెషలాఫీసర్…

ప్రజాబలం ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం ను గడ స్పెషలాఫీసర్ ముత్యంరెడ్డి…

అకాల వర్షాల వళ్ళ దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాలి

తడిసిన దాన్యం కొనుగోలు చేయాలి రైతులకు అందుబాటులో ధాన్యం కేంద్రాలు ప్రారంభించాలి ప్రభుత్వానికి రైతుహక్కుల రాష్ట్ర కార్యదర్శి…

భారతరత్న అంబేద్కర్ మూలంగానే బీసీలకు రాజ్యాంగంలో చోటు

అమలులో చిత్తశుద్ధి నిరూపించుకున్న ఏపీ సీఎం జగన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్…

వరి కొనుగోలు,మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే…

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29 : మంచిర్యాల జిల్లాలోని లోని దండేపల్లి మండలంలోని మంచిర్యాల ఎమ్మెల్యే…

సుశీల్ బాబు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం ….. మంత్రి హరీష్…

సంగారెడ్డి, ఏప్రిల్ 29 ప్రజ బలం ప్రతినిది: గుండెపోటుతో రెండు రోజుల క్రితం మరణించిన సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో…

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం

కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరిక అనకాపల్లి ఏప్రిల్ 29…

లింగాయత్ గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకువెళ్ళింది సీఎం కేసీఆర్.

బ్రిటిష్ ప్రధాని లండన్ పార్లమెంట్ ఎదురుగా బసవ విగ్రహం పెట్టారు. రాబోయే తరాలకు తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో కూడా బసవ గురించి…

సి.బి. ఎస్.ఈ నియమ నిబంధనలు పాటించని పాఠశాల గుర్తింపు రద్దుకై విజయవాడ…

.......పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు ఎం. సురేష్ సంగారెడ్డి ఏప్రిల్ 29 ప్రజ బలం ప్రతినిది:శనివారం రోజున విజయవాడలో…

 జాంబాగ్‌ డివిజన్‌ 5-2 బ్లాక్‌ ను సందర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ నియోజకవర్గం జాంబాగ్‌ డివిజన్‌ 5-2 బ్లాక్‌ లో వర్షాల కారణంగా డ్రైనేజీ పొంగి పొరిలింది,…

మే డే

దేశ శ్రేయస్సు కోసం ఎండనకా, వాననకా, కాలాలకు అతీతంగా అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామికులు ఈ దేశ ప్రగతికి మూలాలు. శ్రామిక…

జాంబాగ్‌ డివిజన్‌ ప్రజలకు ఎంఐఎం బీజేపీ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం శాపంగా…

గోషామహల్‌ ప్రజాబలం : హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని గోషామహల్‌ అసెంబ్లీ నియోజక వర్గం జాంబాగ్‌ డివిజన్‌…

ఉస్మానియా నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వానికి విన్నవిస్తా : ఎమ్మెల్సీ…

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రికి వస్తే తనకు దేవాలయానికి వచ్చినట్లు…

వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం రైతులు రాస్తారోకో రైతులకు వామపక్షాలు మద్దతు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని ముత్యంపేట బ్రిడ్జి పైన రైతులు…
Breaking