Browsing Category
Telangana
వీ ఆర్ ఫర్ యు వయోజన సభ్యుల మీటీంగ్
వీ ఆర్ ఫర్ యు వయోజన సభ్యుల సంస్థ నెలసరి మీటింగ్ లో ఇప్పటివరకు 3 చలివేంద్రాలను పర్యవేక్షిస్తూ ఇంకా ఒకటి చిత్రపురిలో, మరొక్కటి 15…
కోట దామోదర్ కు అంబేద్కర్ సేవ పురస్కార్.
హైదరాబాద్, రవీంద్ర భారతిలో జై భీం విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి మరియు మొదటి వార్షికోత్సవం…
సద్గుణాలతో వెళ్లి వెరిసిన పవిత్ర రంజాన్ మాసం.
ఈద్గా ల్లో ముస్లింలతో కలిసి ప్రార్దనలు చేసిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్…
భద్రకాళి ఆలయంలో ప్రారంభమైన కళ్యాణ్ ఉత్సవాలు.
*జ్యోతి ప్రజ్వలన లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు.
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 21:
ఏకశిలా నగరంగా పేరుగాంచిన ఓరుగల్లు నగరం…
లక్షెట్టిపేటలో ముస్లింలు ఘనంగా రంజాన్ వేడుకలు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : లక్షెట్టిపేటలో ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా వేడుకలు…
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ…
మెదక్ ఏప్రిల్ 22 ప్రజా బలం న్యూస్ :-
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం…
విద్యార్థులకు చదువుతో పాటు ఇతర రంగాలకు చెందిన కళ నైపుణ్యాలు అవసరం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : విద్యార్థులకు చదువుతో పాటు ఇతర రంగాలకు చెందిన కళ నైపుణ్యాలు ఎంతో…
ఉచిత అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభం
బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : మంచిర్యాల జిల్లాలోని…
ఈనెల 30న రాష్ట్ర బీసీ న్యాయవాదుల సదస్సు
హైదరాబాద్ ఏప్రిల్ 22 ();సామాజిక న్యాయసాధనకై బిసి న్యాయవాదుల సదస్సు ను ఈనెల 30న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో…
జగదాంబకు బంగారు నంది అవార్డు
హైదరాబాద్ ఏప్రిల్ 18 ();ప్రముఖ సంఘ సేవకురాలు జగదాంబ వృద్దాశ్రమం నిర్వాహకురాలు,హేల్ టాటా మణి చారిటబుల్ ట్రస్టు సబ్యులు జగదాంబకు…
టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని కలిసిన కర్రి వేణుమాధవ్
విజయనగరం ఏప్రిల్ 22); ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని…
రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు శనివారం ఈద్గాల వద్ద…
కాంగ్రెస్ పార్టీకిచెందిన తానిమడుగు ఉప సర్పంచ్ బిజెపిలో చేరిన మాలవత్ రాజు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని తానిమడుగు గ్రామ కాంగ్రెస్…
బిజెపి జిల్లా కార్యాలయ కార్యదర్శిగా దివాకర్
జగిత్యాల, ఏప్రిల్ 22: భారతీయ జనతాపార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయ కార్యదర్శిగా జుంబర్తి దివాకర్ నియమకమయ్యారు. శనివారం…
రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి
కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి
బోదులబండ లో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు…
బిసి బందు పథకం ప్రవేశపెట్టాలి
బిసి సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం ముట్టడి
హైదరాబాద్ ఏప్రిల్ 21 ();ఎస్సి ల మాదిరిగానే బిసి లకు కుడా బీసీ బందు పథకం ప్రవేశపెట్టి…
సూపర్ సీడ్స్ వారి దెవిక క్షేత్ర పరిశీలన
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 21 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని సూరారం గ్రామంలో గురువరం సూపర్…
లక్షెట్టిపేట మండలంలోని శాంతాపూర్ వాసికి దళితరత్న అవార్డు లింగంపల్లి…
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ…
నంది సురేష్ కు దళిత రత్న అవార్డు
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు మెదక్ జిల్లా అధ్యక్షులు నంది సురేష్ గారికి దలితరత్న…
యూత్ జోడో బూత్ జోడో తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖతం: యూత్ కాంగ్రెస్…
గీసుగొండ ప్రజాబలం ఏప్రిల్ 20:
యూత్ జోడో బూత్ జోడో అవగాహన ద్వారా యువతకు కాంగ్రెస్ అండగా నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు…