Browsing Category
Telangana
ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న దండేపల్లి రైతులకు,కాంగ్రెస్ నేతలకు…
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 :మంచిర్యాల జిల్లా ప్రభుత్వం ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న…
గ్యాస్ ధరలు పెంపునకు తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో బారి…
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 3:
మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంపునకు నిరసనగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని…
జనగణనలో కుల గణనకై ప్రతిపక్షాలు ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ప్రతిపక్షాలు – వచ్చే పార్లమెంటు సమావేశాలు బహిష్కరించాలి
రాజ్య…
మహమ్మదీయ కళాశాలపై కక్ష సాధింపు సరికాదు
--- ట్రాక్టర్ కొనుగోలుకు 6 లక్షలు చెల్లించాము
--- 50 లక్షలు కావాలంటూ బారుగూడెం సర్పంచ్ వేధింపులు
--- విలేకరుల సమావేశంలో మహమ్మదీయ…
ఎమ్మెల్సీగా గా వినయ్ బాబు గారిని గెలిపిద్దాము . టి పి టి ఎఫ్
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా జరిగే ఎన్నికల్లో
టి పి టి…
బీఎస్పీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జిగా ప్రేమ్ కుమార్ .
సంగారెడ్డి మార్చి 3 ప్రజాబలం ప్రతినిధి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హృదయపూర్వక…
క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీ ని అందజేసిన మంత్రి పువ్వాడ.
ఖమ్మం ప్రతినిధి మార్చి 03 (ప్రజాబలం) ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి…
ఎన్ ఆర్ లక్ష్మణ్ రావును సన్మానించిన కీర్తన మండల్ దిల్షుఖ్నగర్
అంబర్పేట్ ప్రజాబలం ప్రతినిధి:రంగభర్ణి ఏకాదశి సందర్భంగా కాచిగూడలో శ్రీ శ్యామ్ బాబా వారి నిషాన్ యాత్ర భక్తులందరికీ స్వాగత…
ఆదానీ లోటు పూడ్చేందుకే వంటగ్యాస్ పెంపుదల !
పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు డిమాండ్.
ప్రపంచ కుబేరుల్లో…
మెడికల్ విద్యార్థి ప్రీతి నాయక్ ది ఆత్మహత్య కాదు… ప్రభుత్వ హత్య…
బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు.. గిరిజన వైద్య విద్యార్థిని ప్రీతి నాయక్ హత్య సహా రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న…
గోషామహల్ లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన
గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్ చూడి బజార్లో చౌరస్తాలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ కేంద్రం…
స్వతంత్ర సమరయోధుడు కుటుంబానికి వివిధ వర్గాల మద్దతు
సంగారెడ్డి మార్చ్ 3 ();: స్వతంత్ర సమరయోధుడు కుటుంబానికి అండగా ఉంటాం అని పలు రాజకీయ పార్టీల, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘాల…
బీజేపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలోని…
చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే సబ్సిడీ ధరలు భరించాలి
చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.వెంకటేష్
హైదరాబాద్ మార్చ్ 3 (); చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే ఆ సబ్సిడీ ధరలు…
చేనేత కార్మికుల కన్నీటిగాధ వ్యాసకర్త: కోట దామోదర్
మనిషి జీవించాలంటే కూడు, గూడు, గుడ్డ, నీరు ఎంతో ప్రధానం. ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్న ఎంత అవసరమో, వస్త్రాన్ని అందించే…
బీజేవైఎం రూరల్ మండల కార్యదర్శిగా అజయ్
జగిత్యాల, మార్చి 3: బిజెవైఎం జగిత్యాల రూరల్ మండల కార్యదర్శిగా దీకొండ అజయ్ నియమితులయ్యారు. బిజెవైఎం లో చురుకైన…
సరస్వతి కాలువ ద్వారా రైతులకు సాగు నీరు అందించాలి,బిజెపి మంచిర్యాల జిల్లా…
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో గూడెం లిఫ్ట్,కడెం కాలువ…
బి.ఎస్.పి. ప్రభుత్వం ఏర్పడితేనే బహుజన కులాలకు వ్యాపార రంగంలో పెద్ద పీఠం
_డా. ముప్పారం ప్రకాశం
సంగారెడ్డి మార్చి 03,( ప్రజ బలం ప్రతినిధి): పుల్కల్ మండలం ఇటికాల గ్రామానికి చెందిన ప్రముఖ…
దళిత బహుజనుల హక్కుల సాధనే లక్ష్యం
25 న పెగడపల్లిలో బహిరంగ సభ
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పేట భాస్కర్
జగిత్యాల, మార్చి 3: భారత…
కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంతో నిరసన తెలిపిన మణికొండ మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్…
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడంతో బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ పిలుపు మేరకు స్థానిక ఎం ఎల్ ఏ…