Browsing Category
Telangana
నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నల్గోండ ప్రజాబలం ప్రతినిధి:మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో…
నెక్లస్ రోడ్ లో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్…
సికింద్రాబాద్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్, డిసెంబర్ 7 : ప్రజాపాలన - విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన…
నకిరేకల్ నియోజకవర్గ ప్రజల 17 ఏళ్ల కలను నిజం చేసిన ప్రజాప్రభుత్వం..
నల్లగొండ జిల్లా ప్రజాబలం ప్రతినిధి:-నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల…
పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బంది రోజువారీ జీతభత్యం పెంపు పై…
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బంది రోజువారీ జీతభత్యం పెంపు పై హర్షం వ్యక్తం…
ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ అప్లికేషన్ పై అవగాహన
ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 7:
ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ అప్లికేషన్ పై పంచాయతీ సెక్రెటరీ లకు…
పేదింటి అమ్మాయి పెళ్లికి ప్రజా వెల్ఫేర్ సొసైటీ అండ
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 7
మంచిర్యాల జిల్లా రామకృష్ణ పూర్ లో నివాసం ఉంటున్న పేద కుటుంబం బోడ రవి…
మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 7
మంచిర్యాల జిల్లాలోని
మందమర్రి…
సింగరేణి గైర్హాజర్ ఉద్యోగులకు కౌన్సిలింగ్
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 7 :
భూగర్భగనులలో హాజరు శాతాన్ని పెంచి సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగి…
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి .
తపస్ రాష్ట్ర కార్యదర్శి పబ్బతి శ్రీనాకర్ రెడ్డి
తూప్రాన్ 7/12/24 ప్రాజబలం న్యూస్ :-
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్…
ఏం.జీ పార్కులో బాత్రూమ్స్ కావాలి
గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 7 డిసెంబర్ 2024
మణికొండ మున్సిపలిటి పరిధిలోని అలకాపురి టవున్ షిప్ లో ఉన్న మహాత్మా గాంధీ పార్క్…
ప్రభుత్వo మారితే తెలంగాణ తల్లి మారుతుందా ?
గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 7 డిసెంబర్ 2024
తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సమస్య తీసుకు వచ్చింది, ఉద్యమ సమయంలో తెలంగాణ…
ఎంజే మార్కెట్ చౌరస్తాలో సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు
కాప్రవేని నగేష్
గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎంజే మార్కెట్ చౌరస్తాలో తెలంగాణా ఇచ్చిన తెలంగాణా తల్లి శ్రీమతి సోనియా…
కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుంది......మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను…
మెడికల్ కాలేజీలో నిర్వహించిన వైట్ కోట్ క్రిమోనీ వేడుకలకు ముఖ్యఅతిథిగా…
రాజన్న సిరిసిల్ల..ప్రజాబలం ప్రతినిధి:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలో నిర్వహించిన వైట్ కోట్ క్రిమోనీ వేడుకలకు…
మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు లక్ష్యం
*హైదరాబాద్లో అంతర్జాతీయ అర్బన్ వర్క్షాప్ ముగింపు కార్యక్రమంలో
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్…
కవితను కలసిన మణికొండ బీ.ఆర్.ఎస్ నాయకులు
గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 06 డిసెంబర్ 2024
భారత రాష్ట్ర సమితి ఏం.ఎల్.సి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాద…
అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన బీ.ఆర్.ఎస్
గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 6 డిసెంబర్ 2024
భారత దేశ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజ…
చాకన్వాడి చౌరస్తా లో అంబేద్కర్ గారి విగ్రహానికి ఫూల మాల వేసి…
మాజీ కార్పోరేటర్ శ్రీమతి పరమేశ్వరీ సింగ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని మంగళ్హాట్…
ప్రజ పాలన- ప్రజా విజయోత్సవాల ఫై ప్రత్యేక సమావేశం
ప్రజాబలం ప్రతినిధి నేర్చుకో మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 5:
ప్రజ పాలన- ప్రజా విజయోత్సవాల ఫై ప్రత్యేక సమావేశం నిర్వహించడం…
ప్రతి మహిళ ఒక ఇంటర్ ప్రెన్యూర్ న్యూర్ గా మారాలి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 5:
ప్రజా పాలనా ప్రజా విజయోత్తవలలో భాగంగా జిల్లా గ్రామీణభివృద్ధి…