Browsing Category
Telangana
రైల్వే గేటు మూసివేయడం కారణం ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో — డాక్టర్ రావుల…
ప్రజాబలం మంచిర్యాల జిల్లా డిసెంబర్ 30: మంచిర్యాల లోని హమాలివాడ రైల్వే గేటు మూసి వేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన…
విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన బాల్ శెట్టి భార్గవి గారి కుటుంబ సభ్యులకు…
ప్రజాబలం ప్రతినిధి సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన బాల్ శెట్టి భార్గవి గారు విద్యుత్…
ముందస్తుగా కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు
ప్రజాబలం ప్రతినిధి సిద్దిపేట జిల్లా ఎస్సై కానిస్టేబుల్ పోస్టుల జరిగిన తప్పులను సవరించాలని తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన…
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత ఆసర్ల…
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియమాకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ…
114వ డివిజన్ను సందర్శించిన రాష్ట్రస్వచ్ఛ్ భారత్ మైనార్టీ మోర్చా…
మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి:మేడ్చల్ జిల్లా మైనార్టీ మోర్చా ఇంచార్జ్ అమీనా ఈరోజు కూకట్పల్ల్లి నియోజకవర్గం 114 డివిజన్లోకి…
మర్రి శశిధర్ రెడ్డిని సన్మానించిన బీజేపీ సనత్ నగర్ పరివార్
సనత్ నగర్ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు డిసెంబర్ 2023 జరగాల్సిన తరుణంలో అధికార భారాస ముందస్తు ఎన్నికలకు…
జర్నలిస్టుల సంక్షేమం టీయుడబ్ల్యుజె,ఐజేయూ లక్ష్యం – రాష్ట్ర ప్రధాన…
దేశంలో, రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ఐజేయూ, టీయుడబ్ల్యుజె సంఘాలు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర…
పశువులు, పక్షుల సంరక్షణ చేపట్టేలా చర్యలు అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 28: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పశువులు, జంతువులు, పక్షుల సంరక్షణకు…
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి…
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధించి వచ్చని రైతులు పంటల సాగు…
ఎస్సై సందీప్ రెడ్డి ని ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించిన జర్నలిస్టులు
మనోహరాబాద్, డిసెంబర్ 28 (ప్రజా బలం న్యూస్) :- మెదక్ జిల్లా మనోహరబాద్ మండలానికి నూతనంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సందీప్ రెడ్డికి…
నిరుపేద జర్నలిస్ట్ కు అండగా నిలిచిన టీయూ డబ్ల్యూజె(టీజేఎఫ్)
నిరుపేద జర్నలిస్ట్ కు అండగా నిలిచిన
టీయూ డబ్ల్యూజె(టీజేఎఫ్)
భుజస్కంధాలపై మోసిన జర్నలిస్టులు.
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 28…
జాతీయస్థాయి సైకిల్ పోలో పోటీలలో కాంస్య పథకాలు సాధించిన క్రీడాకారులు
- ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిది డిసెంబర్ 28: జాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలలో స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన…
భద్రాచలం వెళ్ళిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రత్యేక విమానంలో వెళ్ళిన రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు
మేడ్చల్ ప్రజాబలం…
ఫార్మాసిటీ వద్దు వ్యవసాయం ముద్దు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం
ఫార్మాసిటీ బాధిత రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ,…
డాక్టర్ చుంచు రాజు కిరణ్ జెన్మదిన సందర్భంగా మిత్రులు రక్తదానం
ప్రజాబలం ప్రతినిధి మంచిర్యాల జిల్లా డిసెంబర్ 28: మంచిర్యాల పట్టణంలోని కార్తికేయ హాస్పిటల్ ఎండి డాక్టర్ సుంచు రాజ్ కిరణ్ జెన్మదినం…
డాక్టర్ చుంచు రాజు కిరణ్ జెన్మదిన సందర్భంగా మిత్రులు రక్తదానం
ప్రజాబలం ప్రతినిధి మంచిర్యాల జిల్లా డిసెంబర్ 28: మంచిర్యాల పట్టణంలోని కార్తికేయ హాస్పిటల్ ఎండి డాక్టర్ సుంచు రాజ్ కిరణ్ జెన్మదినం…
శాసన సభ్యులు టీ.రాజాసింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సతీష్గౌడ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గం శాసన సభ్యులు టీ.రాజాసింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సతీష్గౌడ్…
నిరాహార దీక్ష తొమ్మిదవ రోజు నిరాహార దీక్షకు మద్దతుగా లైన్ డాక్టర్ ప్రతాని…
తెలుగు ఫిలిం ఛాంబర్ ముందర రిలే 100 తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాట్లాడుతూ 9 రోజులు అవుతుంది మోహన్ గౌడ్ గారు ఈశ్వర్ గారు తోట…
‘‘డాక్టర్ వకుళాభరణం’’కు తానా ‘‘బహుజనబంధు’’ పురస్కారం
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తెలుగు అసోషియేషన్…
ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి.
ప్రజాబలం ప్రతినిధి మంచిర్యాల జిల్లా డిసెంబర్ 27 : ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని డిసిసి అధ్యక్షురాలు…